పలు భారత కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు
ABN , First Publish Date - 2021-07-31T06:26:59+05:30 IST
తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పలు భారత ఇంటర్నెట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.
తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పలు భారత ఇంటర్నెట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. వాల్మార్ట్ చేతుల్లోకి వెళ్లిన దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్, న్యూస్ అగ్రిగేటర్ డైలీ హంట్, ఎస్ఏఏఎస్ సేవల కంపెనీ ఫార్ఐ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.