మెట్రోరైలులో మంత్రి, ఎమ్మెల్యేల ప్రయాణం

ABN , First Publish Date - 2022-04-26T15:35:16+05:30 IST

రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ సోమవారం మెట్రోరైలులో ప్రయాణించారు. రెండు రోజు ల సెలవుల అనంతరం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మళ్లీ

మెట్రోరైలులో మంత్రి, ఎమ్మెల్యేల ప్రయాణం

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ సోమవారం మెట్రోరైలులో ప్రయాణించారు. రెండు రోజు ల సెలవుల అనంతరం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు మంత్రి అనితా రాధాకృష్ణన్‌, ఎమ్మెల్యేలు ఎంసీ షణ్ముగయ్య, ఎం.అబ్దుల్‌వాహబ్‌ త్రిశూలం విమానాశ్రయ రైల్వేస్టేషన్‌ నుంచి మెట్రోరైలులో ప్రయా ణించి అసెంబ్లీకి వెళ్లారు.

Updated Date - 2022-04-26T15:35:16+05:30 IST