మెట్రో ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా

ABN , First Publish Date - 2021-10-15T01:25:18+05:30 IST

మెట్రో ప్రయాణీకుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్ తీసుకొచ్చింది‌. దసరా సందర్భంగా ట్రిప్‌ పాస్‌ ఆఫర్ అందుబాటులోకి...

మెట్రో ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా

హైదరాబాద్‌: మెట్రో ప్రయాణీకుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్ తీసుకొచ్చింది‌. దసరా సందర్భంగా ట్రిప్‌ పాస్‌ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది‌.  45 రోజుల కాలంలో 20 ట్రిప్పులకు మాత్రమే టికెట్ వసూళ్లు చెల్లించవచ్చు. 30 ట్రిప్పులను కూడా పొందవచ్చు. నెలలో 20 మెట్రో ట్రిప్స్‌ కన్నా అధికంగా ప్రయాణించే ప్రయాణీకుల కోసం ప్రతి నెలా లక్కీ డ్రా తీయనున్నారు.  పండుగ సీజన్‌ పురస్కరించుకుని ఎల్‌‌అండ్‌‌‌టీ మెట్రో రైల్‌ ఆఫర్లు ప్రకటించింది.   


Updated Date - 2021-10-15T01:25:18+05:30 IST