వరద నష్టాలపై సీఎంకు ఎమ్మెల్యే కిలివేటి వినతి
ABN , First Publish Date - 2021-12-04T04:59:15+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరుస వరదలతో కలిగిన నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వినతిపత్రం అందజేశారు.
నాయుడుపేట, డిసెంబరు 3 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరుస వరదలతో కలిగిన నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వినతిపత్రం అందజేశారు. నెల్లూరులో శుక్రవారం సీఎం జగన్మోహన్రెడ్డికి వరద నష్టాలను వివరించి రైతులను, వరదబాధితులను ఆదుకోవాలని కోరారు.