బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం

ABN , First Publish Date - 2021-08-01T02:02:05+05:30 IST

నగరంలోని బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతలతో నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ

బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం

హైదరాబాద్‌: నగరంలోని బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతలతో నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ జీ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, హుజురాబాద్ ఉపఎన్నిక సహా తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ సమావేశంలో  బండి సంజయ్, డీకే.అరుణ, విజయశాంతి, లక్ష్మణ్, ఎంపీ సోయం బాబురావు, జితేందర్ రెడ్డి, విజయరామారావు, ఏ.చంద్ర శేఖర్, గరికపాటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-01T02:02:05+05:30 IST