మేడ్చల్ డ్రగ్ కేసు: ప్రధాన నిందితుడు కోర్టులో లొంగుబాటు

ABN , First Publish Date - 2021-11-10T15:35:43+05:30 IST

మేడ్చల్ డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ రెడ్డి అలియాస్ ఎస్కే రెడ్డి కోర్టులో లొంగిపోయాడు.

మేడ్చల్ డ్రగ్ కేసు: ప్రధాన నిందితుడు కోర్టులో లొంగుబాటు

హైదరాబాద్: మేడ్చల్ డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ రెడ్డి అలియాస్ ఎస్కే రెడ్డి కోర్టులో లొంగిపోయాడు. మేడ్చల్‌లో రెండు కోట్ల విలువైన 4.92 కిలోల మెఫిడ్రిన్ డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుకేశ్ రెడ్డి బుధవారం ఎల్బీనగర్ కోర్టులో లొంగిపోయాడు. వెంటనే ఎక్సైజ్ పోలీసులు  నిందితుడిని కస్డడీలోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-11-10T15:35:43+05:30 IST