ఇసుకను అక్రమంగాతరలిస్తే చర్యలు
ABN , First Publish Date - 2020-05-25T10:30:57+05:30 IST
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను డీఎస్పీ సుధాకర్ ..
ప్రొద్దుటూరు క్రైం, మే 24 : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను డీఎస్పీ సుధాకర్ లోసారి, రూరల్ సీఐ విశ్వనాధరెడ్డిలు హెచ్చరించారు. ఆదివారం మండల పరిధి నంగనూరుపల్లె, చౌడూరు గ్రామాల్లో ట్రాక్టర్ యజమానులతో పాటు డ్రైవర్లకు వారు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.