21న యాదాద్రికి సీఎం కేసీఆర్?

ABN , First Publish Date - 2021-06-19T02:48:14+05:30 IST

ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈ నెల 21న సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించనున్నట్లు

21న యాదాద్రికి సీఎం కేసీఆర్?

యాదాద్రి-భువనగిరి: ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈ నెల 21న సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరంగల్ నుంచి తిరుగు ప్రయాణంలో యాదాద్రికి సీఎం రానున్నట్టు సమాచారం అందింది. 21న రాత్రి యాదాద్రిలోనే సీఎం కేసీఆర్ బస చేసే అవకాశం ఉంది. 22న వాసాలమర్రి గ్రామానికి వెళ్తారని సమాచారం. 


Updated Date - 2021-06-19T02:48:14+05:30 IST