ఊరచెరువులో చేపలు వదిలిన ఎంపీపీ
ABN , First Publish Date - 2020-09-25T10:25:29+05:30 IST
ఊరచెరువులో చేపలు వదిలిన ఎంపీపీ
తిమ్మాజిపేట, సెప్టెంబరు 24: తిమ్మాజిపేట సమీపంలోని ఊరచురువులో గురువారం ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, సర్పంచుల మండల అధ్యక్షుడు వేణుగోపాల్గౌడ్లు చేప పిల్లలను వదిలారు. రైతుసమితి నా యకులు వెంకటస్వామి, పార్టీ అధ్యక్షుడు స్వామి, ఉపసర్పంచ్ ఇబ్రహీం, కార్యదర్శి లక్ష్మీనారాయణ, ముదిరాజ్ సంఘం నాయకులు బాలరాజ్, హన్మంతు, ఉర్రంసత్తిలు పాల్గొన్నారు.