సుకుమా జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు
ABN , First Publish Date - 2022-01-02T00:01:44+05:30 IST
సుకుమా జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్: సుకుమా జిల్లాలో మావోయిస్టుల లొంగిపోయారు. 9 మంది మహిళలతో సహా 44 మంది మావోయిస్టుల లొంగుపోయారు. సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు లోంగిపోయినట్లు తెలిసింది. మావోయిస్టులు చింతలనార్ పీఎస్ పరిధిలోని కరిగుండం వాసులుగా పోలీసులు గుర్తించారు.