కర్నూలు జిల్లాలో దారుణ హత్య

ABN , First Publish Date - 2021-09-16T03:26:35+05:30 IST

జిల్లాలోని నంద్యాల బాలాజీ కాంప్లెక్స్‌లో దారుణ

కర్నూలు జిల్లాలో దారుణ హత్య

కర్నూలు: జిల్లాలోని నంద్యాల బాలాజీ కాంప్లెక్స్‌లో దారుణ హత్య జరిగింది. జనరల్ అసోసియేషన్ మర్చంట్ అధ్యక్షుడు తిరువీధి వెంకట సుబ్బయ్యను దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

Updated Date - 2021-09-16T03:26:35+05:30 IST