ప్రార్థన సమయాల్లో మాస్కులు తప్పనిసరి
ABN , First Publish Date - 2021-04-22T05:17:16+05:30 IST
ప్రార్థన సమయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించి తప్పకుండా మాస్కు ధరించాలని సీఐ వెంకటేశ్వర్లు సూచించారు.
వేంపల్లె, ఏప్రిల్ 21: ప్రార్థన సమయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించి తప్పకుండా మాస్కు ధరించాలని సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. ఎస్పీ అన్బురాజన ఆదేశాల మేరకు వేంపల్లె పోలీస్స్టేషనలో ముస్లిం మతపెద్దలతో నిర్వ హించిన అ్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రార్థనా లయాల్లో, మసీదుల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.