వైభవంగా మరిడిమాంబ తీర్థం

ABN , First Publish Date - 2021-01-27T06:03:12+05:30 IST

బల్లంకి మరిడిమాంబ తీర్థం మొదటి రోజు మంగళవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా మరిడిమాంబ తీర్థం
తీర్థంలో అలరిస్తున్న బండ్లవేషాలు

వేపాడ: బల్లంకి మరిడిమాంబ తీర్థం మొదటి రోజు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర నలు మూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 10 బండ్లతో గ్రామస్థులు వేసిన బండ్ల వేషాలు, అమ్మవారి బండిప్రభలతో తీర్థం సందడిగా మారింది. వల్లంపూడి ఎస్‌ఐ లోవరాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించగా, వేపాడ పీహెచ్‌సీ సిబ్బంది వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 

 

Updated Date - 2021-01-27T06:03:12+05:30 IST