ఎంపీ నవనీత్ కౌర్‌కు అమరావతి పుస్తకం అందజేత

ABN , First Publish Date - 2021-08-06T00:02:49+05:30 IST

ఎంపీ నవనీత్ కౌర్‌కు అమరావతి పుస్తకం అందజేత

ఎంపీ నవనీత్ కౌర్‌కు అమరావతి పుస్తకం అందజేత

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్‌ని ఏపీ అమరావతి మహిళా రైతులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిపై ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ అమరావతి పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. జై అమరావతి...సేవ్ అమరావతి ..సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ సందర్భంగా ఎంపీ నవనీత్ కౌర్ నినాదాలు చేశారు. అమరావతిలో జరగతున్న రైతుల ఆందోళనను నవనీత్ కౌర్‌కి దృష్టికి తీసుకెళ్లారు అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అంశాన్ని ఆమెకు తెలిపారు. రాష్టంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను ఎంపీ నవనీత్ కౌర్‌కి అమరావతి రైతులు వివరించారు. 

Updated Date - 2021-08-06T00:02:49+05:30 IST