మారత్‌ వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు

ABN , First Publish Date - 2021-08-02T05:47:38+05:30 IST

ముటుకుల టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ టీసీ మారత్‌ వెంకటేశ్వర్లు మృతి టీడీపీకి తీరని లోటు అని టీడీపీ నియో జకవర్గ గుడూరి ఎరిక్షన్‌బాబు ఆదివారం ప్రకటనలో తెలిపారు.

మారత్‌ వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు


పుల్లలచెరువు,  ఆగస్టు 1 : ముటుకుల టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ టీసీ మారత్‌ వెంకటేశ్వర్లు మృతి టీడీపీకి తీరని లోటు అని టీడీపీ నియో జకవర్గ గుడూరి ఎరిక్షన్‌బాబు ఆదివారం  ప్రకటనలో తెలిపారు. ముటుకుల టీడీపీ నాయకులు మారత్‌ వెంకటేశ్వర్లు అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు ఎరిక్షన్‌బాబు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  


Updated Date - 2021-08-02T05:47:38+05:30 IST