ఎనఎస్యూఐలోకి పలువురి చేరిక
ABN , First Publish Date - 2021-09-17T06:36:34+05:30 IST
ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ సమక్షంలో పలువురు విద్యార్థులు గురువారం ఎనఎస్యూఐలో చేరారు. ఆయన వారికి ఎనఎస్యూఐ, కాంగ్రెస్ కండుపాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతపురం రైల్వే, సెప్టెంబర్16: ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ సమక్షంలో పలువురు విద్యార్థులు గురువారం ఎనఎస్యూఐలో చేరారు. ఆయన వారికి ఎనఎస్యూఐ, కాంగ్రెస్ కండుపాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నూ త న విద్యావిదానం పేరుతో బీజేపీ మనుధర్మ శాస్ర్తాన్ని వి ద్యా ర్థుల మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తోందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎనఎస్యూఐ పోరాటం చేయాలన్నారు. ఎళ్లవే ళలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్ర తాప్రెడ్డి, మైనార్టీ రాష్ట్ర నాయకుడు దాదాగాంధీ, ఎనఎస్ యూఐ రాష్ట్ర నాయకుడు నరేష్, జిల్లా అధ్యక్షుడు రాంబాబు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.