విద్యార్థుల కోసం బిజినెస్ బ్లాస్టర్స్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2021-09-08T01:00:00+05:30 IST

విద్యార్థుల కోసం "బిజినెస్ బ్లాస్టర్స్"ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

విద్యార్థుల కోసం బిజినెస్ బ్లాస్టర్స్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ: విద్యార్థుల కోసం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల 11, 12 తరగతుల విద్యార్థుల కోసం "బిజినెస్ బ్లాస్టర్స్" కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో "బిజినెస్ బ్లాస్టర్స్" ఈ కార్యక్రమాన్ని మంగళవారం రోజు డిప్యూటీ సీఎం ప్రారంభించారు."బిజినెస్ బ్లాస్టర్స్'' కార్యక్రమం దేశ పురోగతిలో ఒక మైలురాయిగా ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు.


Updated Date - 2021-09-08T01:00:00+05:30 IST