దళితుల పట్ల చిత్తశుద్ధి ఏదీ? : మాణిక్యాలరావు
ABN , First Publish Date - 2020-07-11T08:38:13+05:30 IST
జగన్కు దళితుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం కంటే మిన్నగా పని చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు
జగన్కు దళితుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం కంటే మిన్నగా పని చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు సూచించారు. ఎస్సీ సబ్ప్లాన్కు చంద్రబాబు కంటే అధికంగా జగన్ నిధులు కేటాయించాలన్నారు. చంద్రబాబు అమలు చేసిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.