వైవీబీ ఉద్యమాలు చారిత్రాత్మకం
ABN , First Publish Date - 2021-01-14T06:31:42+05:30 IST
వైవీబీ ఉద్యమాలు చారిత్రాత్మకం
ఉయ్యూరు, జనవరి 13 : విద్యా ర్థి దశ నుంచి వైవీబీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఉద్యమాలు, పోరా టాలు చరిత్రలో నిలిచి పోతాయని శాసన మండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్ అన్నారు. వైవీబీ రాజకీయ ప్రస్ధానం పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా 19వ వార్డులో టీడీపీ నేతలు ఎండీ రఫీ, జరీనా బేగం ఆధ్వర్యంలో నిర్వ హించిన సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో షరీఫ్ ముఖ్య అతిథిగా పాలొ ్గన్నారు. సీడీసీ చైర్మన్ బి.పిచ్చిరెడ్డి, ఇబ్రహీం, బాబు, జంపన వీర శ్రీనివాస్, అంజి, ప్రవీణ్ పాల్గొన్నారు.