మండల సర్పంచ్‌ల సంఘం కార్యవర్గం

ABN , First Publish Date - 2020-05-26T05:47:27+05:30 IST

మండల సర్పంచ్‌ల సంఘం కమిటీని సోమవారం ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నకున్నారు.

మండల సర్పంచ్‌ల సంఘం కార్యవర్గం

హాజీపూర్‌, మే 25 : మండల సర్పంచ్‌ల సంఘం కమిటీని సోమవారం  ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. అఽధ్యక్షుడిగా  గోళ్ళ శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా ఓలపు శారద, కోశాధికారిగా లక్ష్మి, సహాయ కార్య దర్శిగా మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా జూపాక రాజేశ్వరి, ప్రచార కార్యదర్శిగా కొట్టె మహేందర్‌, ముఖ్య సలహాదారులుగా మట్టపల్లి మంజుల, జాడి సత్యం, ఆనె మల్లేష్‌, కార్యవర్గ సభ్యులుగాపద్మ, రాంటెంకి  మల్లీశ్వరి, సుమలతలను ఎన్నుకు న్నారు. ఎన్నికైన కమిటీ సభ్యులను ఎంపీపీ స్వర్ణలతశ్రీనివాస్‌ సన్మానించారు. 

Updated Date - 2020-05-26T05:47:27+05:30 IST