మందడం శిబిరంలో మృత్యుంజయ హోమం
ABN , First Publish Date - 2020-09-21T17:28:55+05:30 IST
అమరావతి: మందడం శిబిరంలో మృత్యుంజయ హోమం, లక్ష్మీ గణపతి హోమం
అమరావతి: మందడం శిబిరంలో మృత్యుంజయ హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమాలను రైతులు నిర్వహించారు. రాజధాని అమరావతిలో ఉండాలని కోరుతూ మందడం రైతులు దీక్ష శిబిరం వద్ద ఈ హోమాలు నిర్వహించారు.