వైభవంగా కొనసాగుతున్న ప్రాణహిత పుష్కరాలు
ABN , First Publish Date - 2022-04-16T13:12:10+05:30 IST
జిల్లాలో ప్రాణహిత పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
మంచిర్యాల: జిల్లాలో ప్రాణహిత పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కోటపల్లి మండలం అర్జున గుట్ట వద్ద పుష్కర ఘాట్కు భక్తులు పోటెత్తారు. కాగా... పార్కింగ్ పేరిట ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు వేమనపల్లిలోని పుష్కర ఘాట్లోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది.