మంచిర్యాలలో విజృంభిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2021-07-31T13:40:44+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యింది.
మంచిర్యాల: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యింది. మరోవైపు ఎమ్మెల్యే దివాకర్ రావు కొవిడ్ బారిన పడ్డారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆకెనపల్లి గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. కాగా కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.