Telangana:నిద్రమత్తులో భవనం నుంచి పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-16T16:32:55+05:30 IST

నిద్రమత్తులో ఓ వ్యక్తి మూడో అంతస్థు నుంచి పడి చనిపోయాడు. (Jagadgirigutta) జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప బ్లాక్ 24, రూమ్ 25లో బండమీది గోపి అనే

Telangana:నిద్రమత్తులో భవనం నుంచి పడి వ్యక్తి మృతి

Telangana: నిద్రమత్తులో ఓ వ్యక్తి మూడో అంతస్థు నుంచి పడి చనిపోయాడు. (Jagadgirigutta) జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప బ్లాక్ 24, రూమ్ 25లో   బండమీది గోపి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాత్రి 3 గంటల సమయంలో బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు  దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-16T16:32:55+05:30 IST