కాలు జారి కిందపడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-05-18T05:54:56+05:30 IST
మండంలోని మీరాపురం గ్రామానికి చెం దిన వడ్డె మద్దిలేటి (72) వరిగడ్డి బండి పైనుంచి కాలు జారి కిందపడి సోమవారం మృతి చెందాడు.
బనగానపల్ల్లె, మే 17: మండంలోని మీరాపురం గ్రామానికి చెం దిన వడ్డె మద్దిలేటి (72) వరిగడ్డి బండి పైనుంచి కాలు జారి కిందపడి సోమవారం మృతి చెందాడు. కూలీ పని కోసం వరిగడ్డి వేయడానికి వెళ్లిన మద్దిలేటి వరిగడ్డి బండి నుంచి కిందపడగా గాయాలయ్యా యి. బనగానపల్లె ప్రభుత్వవైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.