పులివెందులలో ఉద్రిక్తత.. పోలీసుల రంగ ప్రవేశంతో...

ABN , First Publish Date - 2020-08-02T23:44:23+05:30 IST

పులివెందులలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న..

పులివెందులలో ఉద్రిక్తత.. పోలీసుల రంగ ప్రవేశంతో...

కడప: పులివెందులలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరు చనిపోయారు. ఈ మృతదేహాన్ని పూడ్చేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

Updated Date - 2020-08-02T23:44:23+05:30 IST