కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-13T06:28:10+05:30 IST
మండలంలోని అనుంపల్లికి చెందిన చా కలి రామచంద్ర (45) సోమవారం కుటుంబ కలహాలతో ఇంట్లో ఉ రేసుకున్నాడు.
శెట్టూరు, ఏప్రిల్ 12: మండలంలోని అనుంపల్లికి చెందిన చా కలి రామచంద్ర (45) సోమవారం కుటుంబ కలహాలతో ఇంట్లో ఉ రేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలివి. చాకలి రామచంద్ర మద్యానికి బానిస కావడంతో తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈక్రమంలో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానకు ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య శి వమ్మ, కుమారుడు శివలింగప్ప ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు ఎస్ఐ శివ కేసు దర్యాప్తు చేస్తున్నారు.