పోలీసు స్టేషన్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-08-24T02:50:08+05:30 IST

జిల్లాలోని పరిగి పోలీసు స్టేషన్ ముందు మోహన్ రెడ్డి(65) అనే వ్యక్తి

పోలీసు స్టేషన్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వికారాబాద్: జిల్లాలోని పరిగి పోలీసు స్టేషన్ ముందు మోహన్ రెడ్డి(65) అనే వ్యక్తి హల్చల్ చేశాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామంలో జరిగిన గొడవలో తనను చెప్పుతో కొట్టారని నిన్న పోలీసుస్టేషన్లో చేసిన మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. అయితే తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదనే మనస్థాపంతో మోహన్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

Updated Date - 2021-08-24T02:50:08+05:30 IST