మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-29T02:09:50+05:30 IST

జిల్లాలో మహిళను హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు

మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

సంగారెడ్డి: జిల్లాలో మహిళను హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో ఈనెల 22న జరిగిన వృద్ధ మహిళ  స్వరూప (70)హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు నీరుడి రాజు (45)ను పోలీసులు  అరెస్ట్ చేసారు. మృతురాలిని హతమార్చి బంగారు ఆభరణాలను నిందితుడు దొంగించాడు. నిందితుడి నుంచి వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  


Updated Date - 2021-08-29T02:09:50+05:30 IST