మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-29T02:09:50+05:30 IST
జిల్లాలో మహిళను హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు
సంగారెడ్డి: జిల్లాలో మహిళను హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో ఈనెల 22న జరిగిన వృద్ధ మహిళ స్వరూప (70)హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు నీరుడి రాజు (45)ను పోలీసులు అరెస్ట్ చేసారు. మృతురాలిని హతమార్చి బంగారు ఆభరణాలను నిందితుడు దొంగించాడు. నిందితుడి నుంచి వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.