మమతా బెనర్జీ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ
ABN , First Publish Date - 2022-08-04T11:03:28+05:30 IST
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. కొత్తగా తొమ్మిది మంది మంత్రులుగా మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు.
కోల్కతా, ఆగస్టు 3: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. కొత్తగా తొమ్మిది మంది మంత్రులుగా మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో గత ఏడాది తృణమూల్ కాంగ్రెస్లో చేరిన బీజేపీ మాజీ కేంద్ర మంత్రి, బల్లిగంజ్ ఎమ్మెల్యే బాబుల్ సుప్రియో కూడా ఉన్నారు.