కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుంది: మల్లు రవి

ABN , First Publish Date - 2022-04-25T22:26:04+05:30 IST

కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుంది: మల్లు రవి

కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుంది: మల్లు రవి

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. పీకే విషయంలో సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని బీజేపీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రహస్య ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2022-04-25T22:26:04+05:30 IST