బీజేపీ భేటీలు నిరుత్సాహపరిచాయి: మల్లు రవి

ABN , First Publish Date - 2022-07-04T20:59:13+05:30 IST

నగరంలో జరిగిన బీజేపీ భేటీలు నిరుత్సాహపరిచాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు.

బీజేపీ భేటీలు నిరుత్సాహపరిచాయి: మల్లు రవి

హైదరాబాద్: నగరంలో జరిగిన బీజేపీ భేటీలు నిరుత్సాహపరిచాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు.డబుల్ ఇంజన్ గురించి ప్రధాని మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు.కర్ణాటక, ఎంపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారు.తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తీస్తామనే సంకేతం ఇచ్చారని మల్లు రవి తెలిపారు.ఇది ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు.రాజకీయ తీర్మానంలో దేశాన్ని మత పరంగా విడదీసే కుట్ర వుందన్నారు.ప్రజలను ఐక్యంగా ఉంచాలనేది కాంగ్రెస్ యోచన అని మల్లు రవి స్పష్టం చేశారు

Updated Date - 2022-07-04T20:59:13+05:30 IST