మఖ్దూమ్ మొహియుద్దీన్ అవార్డు
ABN , First Publish Date - 2021-09-13T05:55:05+05:30 IST
‘సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొహియుద్దీన్ నేష నల్ అవార్డు’ ప్రదానోత్సవ సభ సెప్టెంబరు 16 ఉ.10.30గం.లకు గ్రేట్ హాల్, ప్రభుత్వ సిటీ కళాశాల...
‘సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొహియుద్దీన్ నేష నల్ అవార్డు’ ప్రదానోత్సవ సభ సెప్టెంబరు 16 ఉ.10.30గం.లకు గ్రేట్ హాల్, ప్రభుత్వ సిటీ కళాశాల, నయాపూల్, హైదరాబాద్లో జరుగుతుంది. పురస్కార గ్రహీత యాకూబ్. సభలో పి.బాలభాస్కర్, డి.రవీందర్, కె.శివా రెడ్డి, యన్.శంకర్, విప్లవదత్ శుక్లా తదిత రులు పాల్గొంటారు.
కోయి కోటేశ్వరరావు