అయోధ్యలో మజీద్ కూడా నిర్మించాలి: రాజాసింగ్‌

ABN , First Publish Date - 2020-08-09T16:57:09+05:30 IST

అయోధ్యలో మజీద్ కూడా నిర్మించాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు.

అయోధ్యలో మజీద్ కూడా నిర్మించాలి: రాజాసింగ్‌

హైదరాబాద్: అయోధ్యలో మజీద్ కూడా నిర్మించాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. మజీద్‌కు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలామ్ పేరు పెట్టాలని సూచించారు. అబ్దుల్ కలామ్‌..తన జీవితాన్ని దారపోసి భారత్‌ను న్యూక్లియర్ శక్తిగా మార్చారని రాజాసింగ్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-08-09T16:57:09+05:30 IST