మహోత్సవ్ంగా..
ABN , First Publish Date - 2022-08-12T05:40:34+05:30 IST
వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రజలు, పోలీసులు, ఉద్యోగులు.. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు కదిలివచ్చి ఒక్కటిగా నడిచారు. 150 అడుగుల జాతీయ పతాకాన్ని పట్టుకుని ఐక్యంగా ముందుకు సాగారు.
వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రజలు, పోలీసులు, ఉద్యోగులు.. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు కదిలివచ్చి ఒక్కటిగా నడిచారు. 150 అడుగుల జాతీయ పతాకాన్ని పట్టుకుని ఐక్యంగా ముందుకు సాగారు. ర్యాలీ ఆద్యంతం భరతమాతకు జై కొట్టారు. రాజాంలో గురువారం జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. వారంతా మువ్వన్నెల పతాకంతో అంబేడ్కర్ జంక్షన్లో మానవహారంగా ఏర్పడ్డారు.
- రాజాం రూరల్