కరోనాను ఎదుర్కోవడంలో అందరూ ఏకంకండి: డీజీపీ

ABN , First Publish Date - 2020-04-02T21:35:14+05:30 IST

కరోనాను ఎదుర్కోవడంలో అందరూ ఏకంకండి: డీజీపీ

కరోనాను ఎదుర్కోవడంలో అందరూ ఏకంకండి: డీజీపీ

హైదరాబాద్‌: కరోనాను ఎదుర్కోవడంలో అందరూ ఏకంకావాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనాను ఓడించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి నుంచి ఇతరులకు సోకకుండా పోలీస్‌శాఖ సమర్థంగా పనిచేస్తోందని మహేందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-04-02T21:35:14+05:30 IST