మహబూబాబాద్: పెద్దముప్పారంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-03-16T02:38:07+05:30 IST
జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో
మహబూబాబాద్: జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రేమించిన యువకుడు మోసం చేశాడని శరణ్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి గదిలో సూసైడ్ నోట్ దొరికింది. పెన్సిల్తో ప్రేమించిన యువకుడి చిత్రపటం గీసింది. దీంతో యువతి మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట బంధువులు ధర్నా చేశారు.