Telangana: భర్తపై శానిటైజర్ పోసి నిప్పుపెట్టిన భార్య

ABN , First Publish Date - 2022-02-21T13:55:00+05:30 IST

జిల్లాలోని తొర్రూరు మండలం వెలికట్టలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త పట్ల కిరాతకంగా ప్రవర్తించింది.

Telangana: భర్తపై శానిటైజర్ పోసి నిప్పుపెట్టిన భార్య

మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలం వెలికట్టలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త పట్ల కిరాతకంగా ప్రవర్తించింది. భర్తపై శానిటైజర్ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడిన భర్త షేక్ రెహ్మద్(35) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి భార్య రుక్సానాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధంపై నిలదీసినందుకే భర్తపై భార్య ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-02-21T13:55:00+05:30 IST