Mahabubabad: మోడల్ స్కూల్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-02-08T18:05:36+05:30 IST
జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కరోనా కలకలం రేపింది.
మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కరోనా కలకలం రేపింది. పాఠశాలకు చెందిన ఆరుగురు ఉపాద్యాయులకు, 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వెంటనే అధికారులు అప్రపత్తమయ్యారు. పాఠశాలలోని మిగిలిన విద్యార్థులకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.