మహా పాదయాత్రలో టీడీపీ నేత వేనాటి

ABN , First Publish Date - 2021-12-09T03:15:37+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రలో

మహా పాదయాత్రలో టీడీపీ నేత వేనాటి
మహా పాదయాత్రలో వేనాటి సతీష్‌రెడ్డి

దొరవారిసత్రం, డిసెంబరు 8 : ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రలో బుధవారం సూళ్లూరుపేట నియోజవర్గ టీడీపీ నేత, తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్రకు ఆయన శ్రీకాళహస్తి వద్ద తన అనుచరగణంతో కలసి వెళ్లి ఘనస్వాగతం పలికారు. వారితో పాటు పాదయాత్ర చేపట్టారు. 

Updated Date - 2021-12-09T03:15:37+05:30 IST