మాడభూషి సాహితీ పురస్కారం

ABN , First Publish Date - 2020-09-14T10:11:13+05:30 IST

మాడభూషి సాహితీ పురస్కారం

మాడభూషి సాహితీ పురస్కారం

మాడభూషి సంపత్‌ కుమార్‌ పేరిట వారి నెలకొల్పిన మాడభూషి సాహిత్య కళా పరి షత్తు ప్రారంభోత్సవం సెప్టెంబర్‌ 17 ఉ.10 గం.లకు జూమ్‌ ఆప్‌ ద్వారా జరగనుంది. ఈ సందర్భంగా జరిగే ‘మాడభూషి సాహితీ పురస్కారం’ ప్రదానోత్సవంలో శిఖామణి, షాజహానాలు పురస్కారాన్ని స్వీకరిస్తారు. పురస్కారంగా రూ.5వేల నగదు, ప్రశంసా పత్రం ఉంటుంది. ఈ సందర్భంగా మాడ భూషి సాహిత్యంపై పాలపిట్ట ప్రత్యేక సం చిక, మాడభూషిపై అంతర్జాతీయ పరిశోఽ దన పత్రాలతో  భావవీణ పత్రికల ఆవిష్క రణ ఉంటుంది. 

మాడభూషి సాహిత్య కళా పరిషత్తు

Updated Date - 2020-09-14T10:11:13+05:30 IST