పీయూ పీజీ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా ఎం.కృష్ణయ్య

ABN , First Publish Date - 2022-08-20T04:52:46+05:30 IST

పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ వైస్‌ ప్రిన్సి పాల్‌గా ఎం.కృష్ణయ్య నియమితులయ్యారు.

పీయూ పీజీ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా ఎం.కృష్ణయ్య
కృష్ణయ్యకు నియామక పత్రం అందిస్తున్న వీసీ

పాలమూరు యూనివర్సిటీ, ఆగ స్టు 19: పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ వైస్‌ ప్రిన్సి పాల్‌గా ఎం.కృష్ణయ్య నియమితులయ్యారు. శుక్రవారం యూని వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌బీ.లక్ష్మీ కాంత్‌రాథోడ్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గిరిజా మంగతాయారు ని యామక పత్రం అందించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కిశోర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T04:52:46+05:30 IST