మున్సిపాలిటీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు

ABN , First Publish Date - 2020-06-02T10:07:44+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం కింద చెల్లించిన డబ్బుల్లో మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన వాటాను గండిపేట మండలంలోని మూడు మున్సిపాలిటీలకు

మున్సిపాలిటీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు

నార్సింగ్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం కింద చెల్లించిన డబ్బుల్లో మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన వాటాను  గండిపేట మండలంలోని మూడు మున్సిపాలిటీలకు హెచ్‌ఎండీఏ కేటాయించింది. మణికొండ మున్సిపాలిటికి రూ. 9 కోట్ల 43లక్షలు, నార్సింగ్‌కు రూ. 8 కోట్ల 39 లక్షలు, బండ్లగూడకు రూ. 6 కోట్ల 14 లక్షల 50 వేలు నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీల్లో వారు అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. 

Updated Date - 2020-06-02T10:07:44+05:30 IST