యువకుడి ప్రాణాలు బలిగొన్న ప్రేమ వ్యవహారం

ABN , First Publish Date - 2020-06-02T18:12:09+05:30 IST

కర్నూలు: ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. రుద్రవరం మండలం పేరూరులో ఓ ప్రేమజంట గ్రామం నుంచి వెళ్లిపోయింది.

యువకుడి ప్రాణాలు బలిగొన్న ప్రేమ వ్యవహారం

కర్నూలు: ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. రుద్రవరం మండలం పేరూరులో ఓ ప్రేమజంట గ్రామం నుంచి వెళ్లిపోయింది. వారు వెళ్లేందుకు సహకరించాడని ప్రవీణ్‌ అనే యువకుడిపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సదరు యువకుడు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Updated Date - 2020-06-02T18:12:09+05:30 IST