కాకినాడలో లారీ బీభత్సం
ABN , First Publish Date - 2020-02-21T18:10:25+05:30 IST
కాకినాడలో లారీ బీభత్సం సృష్టించింది.
కాకినాడలో లారీ బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం జగన్నాథపురంలో అతి వేగంగా వస్తున్న లారీ ఇద్దరు యువకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించి, లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.