పాక్షిక లాక్డౌన్తో లాభం లేదంటున్న జనం
ABN , First Publish Date - 2021-05-18T19:36:43+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ 7వ రోజుకు చేరుకుంది.
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ 7వ రోజుకు చేరుకుంది. ఎప్పటిలాగే మంగళవారం కూడా జనాలు నిత్యవసర వస్తువులు కొనుక్కోడానికి మార్కెట్లు, సూపర్ బజార్ల దగ్గర క్యూ కడుతున్నారు. అయితే పాక్షిక లాక్ డౌన్తో కరోనా తగ్గే పరిస్థితి కనిపించడంలేదని, అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ కఠినంగా జరగడంలేదని జనాలు అభిప్రాయం వ్యక్తం చేశారు.