దీపాలు వెలిగించాలంటూ డప్పు చాటింపు
ABN , First Publish Date - 2020-04-05T11:29:23+05:30 IST
కరోనా వైరస్ను అరికట్టడానికి లాక్డౌన్ ప్రకటించిన దేశ ప్రధా ని ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు
ఇచ్చోడరూరల్, ఏప్రిల్ 4: కరోనా వైరస్ను అరికట్టడానికి లాక్డౌన్ ప్రకటించిన దేశ ప్రధా ని ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు దీపాలు వెలిగించాలని ప్రధాని పిలుపు విజయ వంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు డప్పు చాటింపు వేశారు. మండల కేంద్రమైన ఇచ్చోడలో శనివారం ఎ మ్మార్పీఎస్ కార్యకర్తలు దుబ్బాక సుభాష్, మ చ్చ అజయ్, లక్షణ్, మల్లేష్లు డప్పు చాటింపు చేస్తూ ప్రధాని పిలుపును విజయవంతం చే యాలన్నారు. ప్రతీ ఇంటింటికి 9గంటల రాత్రికి విద్యుత్ను నిలిపివేసి 9 దీపాలను వెలిగిం చాలని పిలుపునిచ్చారు.