20 మండలాల్లో తేలికపాటి వర్షం

ABN , First Publish Date - 2020-09-22T11:03:02+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో సోమవారం తేలికపాటి వర్షం కురిసింది

20 మండలాల్లో తేలికపాటి వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 21: జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో సోమవారం తేలికపాటి వర్షం కురిసింది. మండలాల వారీగా.. తిరుపతి అర్బన్‌లో 19.6, బైరెడ్డిపల్లెలో 17.2, తిరుపతి రూరల్‌లో 10.2, పాకాలలో 7.2, శాంతిపురంలో 7.2, గుడుపల్లెలో 6.6 మి.మీ వర్షపాతం నమోదవగా.. మిగిలిన మండలాల్లో 6.6 మి.మీ.కంటే తక్కువ వర్షం కురిసింది. 

Updated Date - 2020-09-22T11:03:02+05:30 IST