మిడ్ మానేరు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-06-19T01:56:02+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో నిర్మించిన మిడ్ మానేరు ప్రాజెక్టు

మిడ్ మానేరు గేట్లు ఎత్తివేత

రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో నిర్మించిన మిడ్ మానేరు ప్రాజెక్టు 5 గేట్లను అధికారులు ఎత్తారు.  గేట్లు ఎత్తి లోయర్ మానేరు డ్యామ్‌కు 6,450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేరులోకి నీటిని తరలిస్తున్నారు.


Updated Date - 2021-06-19T01:56:02+05:30 IST