సీఎం జగన్కు కన్నా లేఖ
ABN , First Publish Date - 2020-04-01T19:36:00+05:30 IST
అమరావతి: సీఎం జగన్కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఆక్వా రంగం మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటోందని లేఖలో కన్నా పేర్కొన్నారు.
అమరావతి: సీఎం జగన్కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఆక్వా రంగం మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటోందని లేఖలో కన్నా పేర్కొన్నారు. హార్టీకల్చర్ పెంపకందారులు తీవ్ర మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. ఆక్వా, హార్టికల్చర్ను ఆదుకోవాలని తక్షణమే చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.